కోనసీమలో 200 సంవత్సరాల పురాతన దొమ్మేటి వారి మేడ – బోడసకురు గ్రామానికి గర్వకారణం

200 సంవత్సరాల పురాతన మేడ  found
at Konaseema

             అమలాపురం పసర్లపూడి
బ్రిడ్జి కి మద్య లో
  హైవే ప్రక్కనే గోదావరి నదిని అనుకుని ఉన్న అందమైన పురాతన పల్లెటూరు  బోడసకుర్రు .  ఈ బోడసకురు గ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ,
br అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
  మండల కేంద్రమైన అల్లవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం   నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది.  రాజోలు
నుండి పట్టణానికి
  16 కిలోమీటర్ల దూరం లోను ,  కాకినాడ నుండి పట్టణానికి  69 కిలోమీటర్ల దూరం లోను ఉంది .

           హై వే రోడ్ నుండి కొచెం దూరం వెళ్ళేటప్పటికి  దొమ్మేటి వారి మేడ గంబీరంగా
ఒకసారి నిలబడి చూడాలి అనిపించేలా
  కనిపిస్తుంది .   
ఇంటిని
 200 సంవత్సరాల
క్రితం దొమ్మేటి వెంకట రెడ్డి గారు
  నిర్మించారు
.
  సుమారు 50 గదులు , 50 గుమ్మాలు ఉన్న ఈ బావనం లోపల 2 మండువా  లోగిళ్ళు ఉన్నాయి .  సుమారు 4 ఎకరాల్లో నిర్మించిన ఈ బవనం గత చరిత్రకు
నిదర్శనగా నిలిస్తుంది .

దొమ్మేటి
వారి మేడ

దొమ్మేటి వారి మేడ

 

దొమ్మేటి వెంకట రెడ్డి గారు 1853 లో  కోనసీమ
లోని బోడసకురు గ్రామం లో
  జన్మించారు .  వెంకటరెడ్డి
గారి
 తల్లి  వెంకటస్వామి
, తల్లి ఆచమ్మ గారు .

           పూర్వకాలం ఉపాది కోసం గాని , వ్యాపారం కోసం చాల మంది  బర్మా దేశం వెళ్ళేవారు . అలా   దొమ్మేటి
వెంకట రెడ్డి గారు
  1880 లో  వ్యాపారం
నిమిత్తం బర్మదేసం వెళ్లారు
  .  అయన  షిప్పింగ్  బిజినెస్ లో  చాల
ఉన్నత శిఖరాలు అడిరోహించారు . వ్యాపార వేత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించడమే
కాకుండా
,  ఉపాది
కోసం బర్మా దేశం వచ్చే వారిని
, కుల మత ప్రాంత బేదం లేకుండా వారికి  సహాయం
చేసేవారు . బ్రిటిష్ కాలం
  లో నే బర్మా దేశం లో ( ప్రస్తుత మయన్మార్ లో  )  ఎన్నో  సేవాకార్యక్రమాలు
చేసారు . వయోజన విద్య కోసం అప్పట్లోనే స్కూల్స్ ఏర్పాటుకు
   దొమ్మేటి వెంకట రెడ్డి గారు కృసి చేసారు . అలాగే    బర్మ లో  రామాలయం నిర్మించారు .

          బర్మా దేశం లో  అక్కడ
తెలుగు వారందరితో కాళీ మాత ఉత్సవాలు
  చాల
వైబవంగా జరిపించేవారట . అప్పటి ఫోటో లు కూడా ఇక్కడ మనము చూడవచు .
  దసరా  కి  కొనాసీమ
లో
  బేతాళ స్వామి ఉత్సవాలు బ్రరంబించింది  కుడా దొమ్మేటి వెంకటరెడ్డి గారే  నని
వారి వారి వారసులు చెబుతున్నారు .

 గత చరిత్రకు అదారమైన పురాతన ఫోటోలు వీరి బావనం
లోపల చూడవచ్చు .

Kalimata
utsavam – Burma

   బర్మా దేశం లో బ్రిటిష్ వారితో సమన హోదా తో
షిప్పింగ్
       వ్యాపారాలు చేసిన  వెంకటరెడ్డి
గారు
  మన కోనసీమ లో అమలాపురం   లో  ఒక లైబ్రరీ ,  పేరూరు లో  1906 లోనే  high school నిర్మించి  దానికి పోషణ నిమితం  46 ఎకరాలు స్కూల్  కి  రాసిచారు
.
  బోడసకురు గ్రామం లో కులమతాలకు అతీతం గా అందరికి
అవసరమైన
  అన్నిరకాల సహకారాలు చేసేవారు . venkara
redidy
 గారి  గురించి
గ్రామం లో ఎవరిని అడిగిన వారి గురించి
,
వారు చేసిన సేవలు గురించి చుబుతున్నారు.

                  కళ్ళు గీత కార్మికులు ఉన్న తమవారు  eduga  అనే పేరుతో  పిలిచే  పిలిపు
తమ జాతి వారికి అవమాన కరంగా ఉందని
  ,   జాతిని  ఏకం తమ జాతి పేరు శెట్టిబలిజ  గా గవర్నమెంట్ రికార్డ్స్ లోకి చేర్చేలా దొమ్మేటి వెంకట రెడ్డి గారి
కృషి
  చేసారు .  ఎప్పటికి
సెట్టిబలిజ కులస్తులు
  సంఘాలు  వెంకటరెడ్డి
గారిని తమ ఆరాధ్య దైవంగా తమ గుండెల్లో
  నిలుపుకున్నారు
. అందుకనే అయన విగ్రహాలు చాల గ్రామాలలో నెలకొల్పి ఆయన చేసిన సేవలు గుర్తుకు
తెచుకున్తున్నారు .
  

 

1906  లో నిర్మించిన పేరూరు high
school

Peruru High school 1906

        బ్రిటిష్ వారి కలం లో నే చదువు యొక్క విలువ
గుర్తించిన రెడ్డి గారు తమ ప్రాంతం లో ఉన్నత విద్య చదివే అవకాసం లేక పోవడం తో
  స్వంతంగా ఖర్చులతో  స్కూల్ నిర్మించారు .  స్కూల్ ఫోషణ నిమిత్హం 46 ఎకరాలు ఈ స్కూల్ కి ఇచారు . బోడసకురు గ్రామం
నుండి ప్రస్తుతం
  హైవే ప్రక్కన అకిరా హాస్పటల్ ప్రక్క రోడ్ లో
వెళితే
  పేరూరు గ్రామం లో దొమ్మేటి వెంకట రెడ్డి గారు
నిర్మించిన స్చ్చూల్ కనిపిస్తుంది .
 

       ఇప్పటికీ దొమ్మేటి వారి వారషులు   పిల్లలకి కి పుస్తకాలూ ,
అవసరమైన సహాయ సహకారాలు ఇప్పటికి వారు చేస్తుండటం
  వారి మంచి మనసుకు నిదర్శనం . 

        1906 నుండి ఈ స్కూల్ లో  10
క్లాసు వరుకు
  చదువుకుని  పై
చదువులు చదివి
  ఈన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు చాల మంది
ఉన్నారు
 . వారుకూడా స్కూల్ కి కవలైసన మైలిక సదుపాయాల
ఏర్పాటులో సహకరిస్తునారని
  హెడ్ మాస్టర్ గారు తెలిపారు .  అత్యదునిక  సదుపాయాలతో
ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్ లో
  cc కెమెరా లు   క్లాస్స్
రూమ్ పర్యవేక్షణ
,  సౌండ్ సిస్టం తో  ప్రైవేటు
స్కూల్స్ కి దీటుగా ఈ స్కూల్ ఉంది .


 

 

  

Leave a Comment